నల్గొండహోమ్

టైర్ పేలి కారు బోల్తా

టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందారు.

టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు టీచర్లకు గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related posts

ఆంగ్ల‌ సంవత్సర వేడుకలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఆంక్ష‌లు

Satyam News

అడ్డూ ఆపు లేకుండా అక్రమ ఇసుక దందా

Satyam News

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News

జోగినపల్లి కి ఫ్లోరా శైని సెల్యూట్

Satyam News

ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం లో మీ వైఖరి ఏమిటి?

Satyam News

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

Satyam News

Leave a Comment