నల్గొండహోమ్

టైర్ పేలి కారు బోల్తా

టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందారు.

టీచర్లు ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు టీచర్లకు గాయాలు కాగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related posts

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

రాములబండ వార్షిక బ్రహ్మోత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి

Satyam News

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

అమరావతిలో ఇళ్ల కోసం వైసీపీ నేతల ఆరాటం.!

Satyam News

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

Leave a Comment