Category : ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికంహోమ్

మూడవ రోజు కొనసాగుతున్న సప్తాహ భజన

Satyam News
సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన నిర్విఘ్నంగా సాగుతున్నది. సోమవారం నాడు మూడవ...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ దర్బార్ మైసమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

Satyam News
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్వాన్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ...
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News
రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ  ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా...
ఆధ్యాత్మికంహోమ్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

Satyam News
అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లోని...
ఆధ్యాత్మికంహోమ్

బోనాలు.. తెలంగాణ జీవనస్రవంతికి సాంస్కృతిక సాక్ష్యం

Satyam News
తెలంగాణలో ఆషాఢ మాసంలో మహాకాళి, పోచమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామదేవతలకు అత్యంత వైభవంగా నిర్వహించే రాష్ట్ర పండుగ బోనాలు. మహిళలు కొత్త కుండల్లో వండిన అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. తెలంగాణ సాంస్కృతిక...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Satyam News
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం రావడంతో భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలను...
ఆధ్యాత్మికంహోమ్

తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు

Satyam News
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత నవ తెలంగాణలో సిద్ధాంతులు, పంచాంగకర్తలు,వేద,శాస్త్ర ,ఆగమ పండితులను ఒకే వేదకపై సమన్వయపరచి ప్రభుత్వానికి ప్రజలకు ధార్మికవారధిగా ఉంచే లక్ష్యంతో  ‘తెలంగాణ విద్వత్సభ’ ఏర్పాటయింది. ప్రతి సంవత్సరం పండగల నిర్ణయం...
ఆధ్యాత్మికంహోమ్

లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Satyam News
ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు,శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి  చుట్టూ గిరి ప్రదక్షిణ...
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన శాకంబరీ ఉత్సవాలు

Satyam News
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా (జులై 27, 28, 29) అత్యంత వైభవంగా జరుగుతున్న “శాకంభరీ ఉత్సవాలు” ఈరోజు (బుధవారం) గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాపూర్ణాహుతితో...
ఆధ్యాత్మికంహోమ్

కల్పవృక్ష వాహనంపై కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News
నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు. గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన...