Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విదేశీ యువతులతో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూలోని S K Nature Retreat ఫార్మ్ హౌస్లో ఈ రేవ్...
హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాన కొంచెం తెరపిచ్చినా కూడా రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకున్న ప్రజలు రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ...
‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి...
రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. సూపర్ సిక్స్ హామీలు మొదలుకుని.. వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల. ఏపీ సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీతో హాట్లైన్లో టచ్లో ఉన్నారంటూ జగన్ వ్యాఖ్యలకు ఆమె...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సృజనాత్మక, ఆకర్షణీయ కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకున్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో జరిపిన ఈ...
పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల ఇప్పుడు బీటలు వారింది. సాక్షాత్తు...
అక్రమ చొరబాట్ల ద్వారా దేశ జనాభా నిర్మాణాన్ని (డెమోగ్రఫీ) మార్చే కుట్ర పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉద్బోధించారు. ఏ దేశం కూడా చొరబాటుదారులను సహించదని పేర్కొంటూ,...
అంబేద్కర్ కోనసీమలో అరుదైన ఆనంద ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒక తల్లి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేటలోని భాస్కరా పిల్లల ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది....
సెరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ (జీహెచ్ఎంసీ) ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. పాఠశాల వాహనాలను ప్రజా రహదారులపై పార్క్ చేయడం ద్వారా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించడం, ట్రాఫిక్...