చీటీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూళ్లు చేసి ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మోసగాడి ఉదాంతం వెలుగులోనికి వచ్చింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి...
భారతీయులకు అత్యంత ప్రాధాన్యత వున్న దీపావళి పర్వదినంపై సంధిగ్ధత నెలకొంది. ఈ సారి దీపావళి పండుగ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అక్టోబర్ 20 సోమవారం, 21 మంగళవారం ఏ రోజున దీపావళి...
మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్ హబ్ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ & పొక్సో...
ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీయగా దాన్ని కులాలకు ఆపాదిస్తూ వైసీపీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కమ్మ కాపు కులాల మధ్య వివాదంగా దీన్ని చూపుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి....
“ORS” (Oral Rehydration Solution) పేరుతో వస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎనిమిదేళ్లుగా చేసిన పోరాటానికి హైదరాబాద్కు చెందిన శిశురోగ నిపుణురాలు డా. శివరంజని సంతోష్కు పెద్ద విజయం లభించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల...
ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదిలేదని ఆఫ్ఘానిస్తాన్ ప్రకటించింది. రానున్న మూడు దేశాల టి20 సిరీస్ (పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్)లో పాల్గొనబోమని ప్రకటించింది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతిచెందిన...
భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ భూభాగం ఇక ఏ మాత్రం క్షేమకరం కాదు… నిజం… ఇదే హెచ్చరికను భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జారీ చేశారు. రక్షణ...
విద్యార్థులు, ఉద్యోగులు వీసాలు, ఇమిగ్రేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ సంస్ధ అధ్యక్షుడు కావేటి శ్రీనివాసరావు అన్నారు. మల్కాజిగిరి పీవీఎం కాలనీలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను...
దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురును తెలియజేసింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పి.ఎల్.ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 1.03 లక్షల...
బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్లో భాగంగా ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటిస్తున్నది. ప్యారిస్ లోని భారతదేశ రాయబార కార్యాలయంలో చీఫ్...