31.2 C
Hyderabad
January 21, 2025 13: 58 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో మసాలా వడ ప్రసాదం

Satyam NEWS
భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకున్నది. అన్నప్రసాదం మెనూలో టీటీడీ అధికారులు మార్పులు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని  ప్రయోగాత్మకంగా పరిశీలన నిర్వహించారు....
Slider రంగారెడ్డి

సచివాలయ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS
తెలంగాణా సచివాలయం సంఘo ఆధ్వర్యంలో నూతన సంవత్సరo 2025 క్యాలెండరు ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  ప్రొ. కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...
Slider హైదరాబాద్

యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

Satyam NEWS
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల పలు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలను (నాన్ యమర్జన్సీ) నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ యాజమాన్యాలతో...
Slider ముఖ్యంశాలు

భారీ సంఖ్యలో ఐసీఎస్ అధికారుల స్థానచలనం

Satyam NEWS
ఏపీలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. రాష్ట్రంలో ఒకేసారి 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిలో కొందరిని ప్రస్తుతం వారు ఉన్న పోస్టులోనే తిరిగి కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం...
Slider ప్రత్యేకం

మంత్రి భరత్ పై మండిపడ్డ సీఎం(with Video)

Satyam NEWS
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ...
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్షుడుగా కొలువుదీరిన ట్రంప్

Satyam NEWS
డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. “అమెరికా స్వర్ణయుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది” అని ఈ సందర్భంగా...
Slider సంపాదకీయం

జర్నలిస్టు సాయికి బుద్ధి వస్తుందా…??

Satyam NEWS
వైసీపీ పేటీఎమ్‌ స్టార్‌గా, బులుగు పార్టీ అనధికార కార్యకర్తగా, సాక్షి మీడియాకి, జగన్‌కి బాకా ఊదే జర్నలిస్టుగా ముద్రపడిన జర్నలిస్ట్ సాయి నాలుక మడతేశాడు.. గత అయిదేళ్లు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన...
Slider ముఖ్యంశాలు

ఎపి ఫార్మా రంగంలో స్విస్ పెట్టుబడులకు రండి

Satyam NEWS
స్విట్జర్లాండ్ లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా ఉంది. నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఎపిలో ఏర్పాటుచేసేందుకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి,...
Slider ప్రత్యేకం

సీనియర్ ఐఏఎస్ ల బదిలీకి రంగం సిద్ధం

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత భారీగా సీనియర్‌ ఐఏఎస్‌లను బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈరోజో..రేపో.. బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి....
Slider నెల్లూరు

జన సంద్రంగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం

Satyam NEWS
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా మూడవ రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మారింది. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కాపాడదామని, నేలపట్టు...