భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ జాతీయ అధ్యక్షుడుగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఆదివారం ఎన్నికయ్యారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన సురేంద్ర పాండే జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. ఒడిశాలోని జరుగుతున్న...
ఇంతకాలం ఎవరూ కలవకపోవడంతో ‘సింగిల్ సింహం’గా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వేరే పార్టీలతో పొత్తు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తమిళనాడుకు చెందిన అగ్ర నేతలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలోని UPA...
తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయల హవాలా వ్యవహారం కూడా జరిగింది. కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా అనే వరకే చర్చలు ఆగిపోతున్నాయి కానీ అంతకు మించిన కుంభకోణం ఇది...
సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెద్దూరులోని బాలాజీ కాలనీకి వెళ్లిన కేటీఆర్ను స్థానిక ప్రజలు అడ్డుకుని...
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు జోగి రమేష్, రోజా మధ్య జరిగిన ఒక ఆసక్తికర...
కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు నియమించిన సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది మొదలు.. ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. డైవర్షన్ పాలిటిక్స్ ఊపందుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వంలోని...
రాజకీయాల్లో పరస్పరం తీవ్రంగా విభేదిస్తూ పొట్లాడుకునే పార్టీలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్కటయ్యాయి. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ యుద్ధం చేసే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన,...
సత్యసాయి జిల్లా కు చెందిన వైసీపీ నాయుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం చిలామతురు మండలం లోని అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేయడానికి వెళ్లిన...
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలన్నీ పరామర్శ యాత్రలే. మరి ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారు.. ఎందుకు పరామర్శిస్తున్నారో చూస్తే.. సీఎం...