Category : హోమ్

శ్రీకాకుళంహోమ్

విషాదం వేళ వైసీపీ కుట్ర రాజకీయం..!

Satyam News
వైసీపీ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రాష్ట్రంలో ఏదైనా విషాదం జరిగితే చాలు దానికి రాజకీయం అంటగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం...
ముఖ్యంశాలుహోమ్

జీఎస్టీ తగ్గించినా వసూళ్లు ఎందుకు పెరిగాయి?

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరుసగా ఏడో నెలలోనూ తన సత్తాను ప్రదర్శించింది. అక్టోబర్ 2025లో రాష్ట్ర నికర జీఎస్టీ (Net GST) వసూళ్లు ₹3,021 కోట్లకు చేరి, గత ఏడాదితో (అక్టోబర్ 2024)...
జాతీయంహోమ్

డేటింగ్ యాప్ పరిచయం తో లైంగిక క్రియ నేరం కాదు

Satyam News
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు, తదనంతరం ఏర్పడే సంబంధాలకు సంబంధించిన ఒక అత్యాచార కేసులో కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో (Consensual)...
సంపాదకీయంహోమ్

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా

Satyam News
భారతదేశం ప్రస్తుతం డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల (Data Centres) నిర్మాణం ఉధృతం కావడంతో, ఈ పెట్టుబడుల వల్ల ఎవరు నిజంగా ప్రయోజనం పొందుతున్నారనే చర్చ...
హైదరాబాద్హోమ్

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని దారులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ దిక్కుమాలిన రాజకీయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోను తమ...
నెల్లూరుహోమ్

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ల తేజ సాయి వెంకట్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని IVF రాష్ట్ర...
కృష్ణహోమ్

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News
గన్నవరం విమానాశ్రయంపై తుఫాన్‌ “మొంథా” ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం వంటి నగరాల నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరిగే గన్నవరం...
జాతీయంహోమ్

చిక్కుల్లో పడిపోయిన ప్రశాంత్ కిషోర్

Satyam News
అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఒక సామెత ఉంది. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు సరిపోతుంది. రాజకీయ వ్యూహకర్త...
ప్రపంచంహోమ్

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News
అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ సుమారు 30,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ తొలగింపులు అతి త్వరలో ప్రారంభమవనున్నాయని, కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక నియామకాలు...
తూర్పుగోదావరిహోమ్

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

Satyam News
మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమోగా, దుమ్ములుపేట, తాళ్ళరేవు మండలం గాడిమోగ ఇతర ప్రాంతాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ...