తూర్పుగోదావరిహోమ్కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?Satyam NewsFebruary 23, 2026 by Satyam NewsFebruary 23, 2026023 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు...