విశాఖపట్నం వేదికగా ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. అల్లూరి జిల్లా కొత్తవలస గ్రామంలో “పల్లె బాటలో ఈగల్” అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు....
తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా పోలీస్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో పట్టుబడిన సుమారు 4100 కిలోల గంజాయిని అధికారులు శుక్రవారం బహిరంగంగా...