భారతదేశ సమాజం , సంస్కృతిలో డ్రగ్స్, మదక ద్రవ్యాలకు తావు లేదని ప్రస్తుతం విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకిలిద్దామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధిద్దామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్...
తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా పోలీస్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో పట్టుబడిన సుమారు 4100 కిలోల గంజాయిని అధికారులు శుక్రవారం బహిరంగంగా...