ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ఆయన… సమావేశం తర్వాత కీలక ప్రకటన చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేసే...
దేశంలో దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి, చెరకు రైతులకు సరైన న్యాయం చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో...
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. డిసెంబరు 17, 18, 19 తేదీల్లో దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ సాధు జ్యోత్స్న చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఢిల్లీలోని భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ వారు “నేషనల్ విరంగన సావిత్రి బాయ్...
ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. హస్తినలోని సర్దార్ పటేల్మార్గ్లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ...
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయి పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలోని గాలి నాణ్యత AQI (గాలి నాణ్యత సూచిక) 332 పాయింట్లతో ‘బలహీన’ విభాగంలో ఉంది. కాలుష్యం కారణంగా ప్రజలు గొంతునొప్పి,...
నేపాల్లో భూకంపం సంభవించడంతో దిల్లీలో భారీ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతగా నమోదైంది. దీంతో దిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్గావ్ ప్రాంతాల్లో...
దేశంలో అంత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. జాబితా ప్రకారం దేశంలోని 163 నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. బిహార్ లోని కతిహార్ నగరంలో అంత్యంత ఎక్కువగా...
ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధతే లక్ష్యంగా ఈ నెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగల అలయ్ బలయ్ని...
క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లను అధిగమించి రాజధాని ఢిల్లీ చాలా తీవ్రమైన కలుషిత నగర విభాగంలో చేరింది.ప్రతి సంవత్సరం చలికాలంలో దట్టమైన పొగ మంచు మరియు విపరీతమైన చలిగాలులు మరియు నిర్మాణాల ద్వారా వెలువడే...