ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, మందులు, ఇతర వైద్య సామగ్రి కొనుగోళ్లలో సుమారు రూ.600 కోట్ల అవినీతి జరిగినట్లు ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించేందుకు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ...
పల్నాడు జిల్లా మాచర్లలో యువతి చౌడేశ్వరి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కూతురిని అత్యంత కిరాతకంగా అంతమొందించడం సమాజాన్ని నివ్వెరపరిచింది....
పాఠశాలకు విద్యార్ధుల హాజరు పెంచేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం పక్కదోవ పడుతున్నది. వంట ఏజెన్సీలు విద్యార్థుల హాజరు కంటే ఆన్లైన్ ద్వారా అధికంగా హాజరు చూపించి ఆ మొత్తాలను నొక్కేస్తున్నారు. ఉదాహరణకు...