Tag : #WorldNews

ప్రత్యేకంహోమ్

టెహ్రాన్ చమురు నిల్వలపై ఇజ్రాయిల్ దాడి

Satyam News
ఇరాన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్‌లోని ఒక చమురు నిల్వ కేంద్రంపై భారీ అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతాన్యహూ ఈ వారం కొనసాగుతున్న ఈ...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
జాతీయంహోమ్

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
ప్రపంచంహోమ్

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News
కెనడాలోని విండ్సర్ సమీపంలోని లాసాల్లీ వద్ద పంజాబీ మూలాలున్న యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ కత్తిపోట్లతో హత్యకు గురైన ఘటనపై సోషల్ మీడియాలో విభిన్నమైన, సంచలనాత్మక వాదనలు వెలుగులోకి వచ్చాయి. ప్రో-ఖలిస్తాన్ వాదనలకు అనుబంధంగా ఉన్న...
విశాఖపట్నంహోమ్

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
ప్రత్యేకంహోమ్

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi...
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

Satyam News
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
ప్రపంచంహోమ్

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
ప్రత్యేకంహోమ్

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో...
ప్రత్యేకంహోమ్

పాకిస్థాన్ జెట్ ను కూల్చిన తాలిబాన్లు

Satyam News
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు శుక్రవారం నాటికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం,...