ఇరాన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. టెహ్రాన్లోని ఒక చమురు నిల్వ కేంద్రంపై భారీ అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతాన్యహూ ఈ వారం కొనసాగుతున్న ఈ...
లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా...
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్కు చెందిన ఓ నౌకపై సబ్మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi...
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో లెబనాన్లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేయగా, దానికి ప్రతిగా...
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలైన తస్నిమ్ మరియు ఫార్స్ ధృవీకరించాయి. ఈ అకస్మాత్తు పరిణామంతో మధ్యప్రాచ్యంలో...
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు శుక్రవారం నాటికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం,...