ఫిలిప్పీన్స్ మొత్తం భూ కంపంతో వణికిపోయింది. దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా, 200...
బంగ్లాదేశ్ ను భూ కంపం వణికించింది. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని నర్సింఘ్డి ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్కతాలో, ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. భారత వాతావరణ విభాగం...