పేదలకు పట్టాభిషేకం: 28,445 కుటుంబాలకు పట్టాలు
పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలోని 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పిస్తూ...
