వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్...
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దేశ కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటం వ్యాలీ దేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో సరికొత్త చరిత్రను...
అమరావతి రాజధాని అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (సీజీజీపీఓఏ) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం...
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని నగరంలో భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అమరావతికి వరాల...
అమరావతి రాజధాని పరిధిలో కీలకమైన అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ను సిబ్బంది కొరత వేధిస్తోంది. రాజధానిలో కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్న ఈ కార్పొరేషన్లో ఎమ్డి ఎస్.వి.ఆర్.శ్రీనివాస్తో పాటు మరో ముగ్గురు మాత్రమే...
రైల్వే నెట్వర్క్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్ సెంటర్గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
తల్లి ఆశీర్వాదం ఉంటే.. ప్రకృతి కూడా తోడవుతుంది. ధర్మం వైపు పోరాటం ఉంటే.. దేశమే కదిలివస్తుంది. నేడు భారత లోక్సభ సాక్షిగా అదే జరిగింది! ఐదేళ్ల అణచివేత, వేల రోజుల కన్నీటి పర్యంతం, ముళ్ల...