28.2 C
Hyderabad
April 20, 2024 12: 30 PM

Tag : Kukatpally

Slider హైదరాబాద్

31వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర

Satyam NEWS
మంగళవారంతో గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర 31 వ రోజుకు చేరిందని రవి కుమార్ యాదవ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా కూకట్పల్లి డివిజన్అస్బెస్ట్ కాలనీలోని అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభమైనది....
Slider హైదరాబాద్

అల్లాపూర్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపుర్ 116 డివిజన్ లోని జనతా నగర్ లో జరిగిన చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,TTD అడ్వైజరీ కమిటీ మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు....
Slider హైదరాబాద్

ఆదాని గ్రూప్ మోసాలపై బ్యాంక్ ముందు కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Satyam NEWS
ఆదాని గ్రూప్ మోసాలపై ఏఐసీసీ పిలుపు మేరకు సోమ వారం టి పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో బాలానగర్ లోని ఫిరోజ్ గూడా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కార్యాలయం ముందు...
Slider రంగారెడ్డి

కూకట్ పల్లి అసెంబ్లీ లో బీఆర్ఎస్ కు భారీ షాక్

Satyam NEWS
కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కూకట్ పల్లి  నియోజకవర్గం నుండి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన...
Slider హైదరాబాద్

ఐడిఎల్ చెరువు వద్ద పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS
కూకట్ పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్ డివిజన్ ఐడిఎల్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బిజెపి నాయకులు పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన స్వతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన కొమరం భీం, చాకలి ఐలమ్మ,...
Slider హైదరాబాద్

ఇందిరానగర్ పేదలను తరలిస్తే ఊరుకోం

Satyam NEWS
ఇందిరా నగర్ లో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలను అక్కడి నుండి తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని, వారికి భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుందని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్...
Slider హైదరాబాద్

కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతకు శేరీలింగంపల్లి అదనపు బాధ్యత

Satyam NEWS
జిహెచ్ఎంసి శేరీలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. శేరీలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా మూడు నెలల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి...
Slider హైదరాబాద్

ఈ నెల 20న కూకట్ పల్లి రామాలయం పున:ప్రతిష్ట

Satyam NEWS
ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ కూకట్ పల్లి రామాలయం పున: ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణా రావు, ఇతర దాతల సహకారంతో నిర్వహించే...
Slider హైదరాబాద్

ప్రధాని మోడీ ఆరోగ్యం కోసం రుద్ర హోమం

Satyam NEWS
ప్రధాని నరేంద్రమోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని మహాదేవపురంలోని శ్రీమాతా యోగా అన్నపూర్ణేశ్వరీ దేవీ దేవస్థానంలో జగన్ గురూజీ నేతృత్వంలో వేదపండితులు మహా మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, ధన్వంతరి...
Slider హైదరాబాద్

కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, సప్తగిరి కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ రసాయనాలని పిచికారి చేయిస్తున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి...