హైదరాబాద్హోమ్

కూకట్ పల్లిలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర

#DamodarRajanarsimha

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ్ రథయాత్ర ను పురస్కరించుకొని ఇస్కాన్ టెంపుల్ నిర్వహణ లో కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం, అశేష జనవాహిని మధ్య  భక్తులు ‘జై జగన్నాథ్’ , ‘హరే రామ’ ‘హరే కృష్ణ’ నామస్మరణ నినాదాలతో  మార్మోగిస్తూ భక్తిశ్రద్ధలతో జగన్నాథుడి రథచక్రాలను లాగారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ భక్తితో స్వామి వారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

Related posts

బచ్చలికూర జోసఫ్ వ్యాఖ్యల్ని ఖండించిన విశాఖ శారదా పీఠం

Satyam News

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి లోకేష్

Satyam News

భారత ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్ భేటీ

Satyam News

వేడుకగా లక్ష్మీ నరసింహ పుష్పయాగం

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

Leave a Comment