హైదరాబాద్హోమ్

కూకట్ పల్లిలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర

#DamodarRajanarsimha

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ్ రథయాత్ర ను పురస్కరించుకొని ఇస్కాన్ టెంపుల్ నిర్వహణ లో కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం, అశేష జనవాహిని మధ్య  భక్తులు ‘జై జగన్నాథ్’ , ‘హరే రామ’ ‘హరే కృష్ణ’ నామస్మరణ నినాదాలతో  మార్మోగిస్తూ భక్తిశ్రద్ధలతో జగన్నాథుడి రథచక్రాలను లాగారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ భక్తితో స్వామి వారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

Related posts

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

భారత్ ను ముంచెత్తనున్న అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు?

Satyam News

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News

కడియం శ్రీహరి వ్యవహారశైలిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Satyam News

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

Satyam News

Leave a Comment