బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ను తీసుకెళ్లిన విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కూలిపోయే ముందు గాల్లో “కొంచెం అస్థిరంగా” కనిపించిందని ఓ మహిళా ప్రత్యక్షసాక్షి తెలిపారు. భూమిని తాకిన...