జాతీయంహోమ్శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతిSatyam NewsMarch 31, 2026 by Satyam NewsMarch 31, 2026027 బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...