Tag : #BreakingNewsIndia

ప్రత్యేకంహోమ్

‘అక్రమ నగదు’ వ్యవహారంలో న్యాయమూర్తి రాజీనామా

Satyam News
న్యాయమూర్తిగా పని చేస్తూ కూడా అక్రమ నగదును భారీ ఎత్తున పోగేసుకున్న యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. న్యాయమూర్తిగా పని చేసిన యశ్వంత్...
రంగారెడ్డిహోమ్

రేవంత్ పాలన రాక్షస పాలన: హరీష్ రావు

Satyam News
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
హైదరాబాద్హోమ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ గూండాల దాడి

Satyam News
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనడం గమనార్హం. ఒక ప్లాన్ ప్రకారం అకస్మాత్తుగా ఈ...
ముఖ్యంశాలుహోమ్

రాఘవ్ చద్దా తొలగింపునకు అసలు కారణం ఏమిటి?

Satyam News
ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పదవీచ్యుతుడిని చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను రేపింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి...
ముఖ్యంశాలుహోమ్

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News
IDFC First Bank లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.116 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరిగినట్లు తేలడంతో చండీగఢ్ పోలీసులు బుధవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్...
జాతీయంహోమ్

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతి

Satyam News
బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వేళ భారీ...
ముఖ్యంశాలుహోమ్

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. కొత్త ఆల్‌టైమ్ పతనం నమోదు అయి 94.70ను తాకింది. పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు, బలపడుతున్న అమెరికా డాలర్, అలాగే పశ్చిమ...
జాతీయంహోమ్

లాక్‌డౌన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు

Satyam News
భారతదేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందనే వదంతులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేస్తూ, ఇంధనంపై పన్ను తగ్గింపుల భారం ప్రభుత్వం...
జాతీయంహోమ్

వైష్ణోదేవి యాత్రకు తాత్కాలిక బ్రేక్

Satyam News
మాతా వైష్ణో దేవి ఆలయంకు జరిగే యాత్రను శనివారం భారీ రద్దీ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు సుమారు 39,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న...
జాతీయంహోమ్

డేరా బాబా పై హత్యకేసు కొట్టివేసిన హైకోర్టు

Satyam News
ఉత్తర భారత దేశాన్ని ఒకానొక సమయంలో ఆధ్మాత్మిక ప్రవచనాలతో ఊపేసిన డేరా సచ్చా సౌదా (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గుర్తున్నాడా? రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులలో నేరస్తుడుగా...