మట్టిపైపుల కంపెనీలపై జిఎస్టీ 12 శాతానికి తగ్గించాలి
పర్యావరణాన్ని కాపాడే మట్టి పైపుల పై జిఎస్టి తగ్గిస్తే కంపెనీలు సక్రమంగా నడుస్తాయని దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని తెలంగాణ SWG పైప్ కంపెనీల అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది....