మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని బీసీ సమీకృత బాలుర వసతి గృహంలో నెలకొన్న అధ్వాన్నపు పరిస్థితులకు నిరసనగా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే కాకుండా, విద్యార్థులకు అందిస్తున్న...
