Tag : #LatestTelanganaNews

మహబూబ్ నగర్హోమ్

హైదరాబాద్ నుంచి సోమశిల కు హెలికాప్టర్

Satyam News
సోమశిల గ్రామంలోని కృష్ణానది అందాలతో పాటుగా శ్రీశైలం వరకు హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పర్యాటకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజం సేవలను ఈ నెల 9 వ తేదీ నుంచి అందుబాటులోకి...
ఆదిలాబాద్హోమ్

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా...
ఆధ్యాత్మికంహోమ్

అలంపూర్ క్షేత్రంలో ఆగమ సంప్రదాయాలు పాటించాలి

Satyam News
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయాల్లో ఆగమ శాస్త్ర సంప్రదాయాలను కచ్చితంగా అమలు చేయాలని, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ పరిషత్ డిమాండ్...
ఆదిలాబాద్హోమ్

తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండ

Satyam News
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో 40.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా జిల్లాలకు...
కరీంనగర్హోమ్

రైతు బాధలు వింటే కడుపు తరుక్కపోతోంది

Satyam News
రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోపాల్రావు పల్లి గ్రామంలో రైతులతో చెట్టు...