రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాలు
రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రుతుపవనాల విస్తరణకు ఉపరితల ఆవర్తనం దోహదపడ్డది. దీనితో ఏపి అంతటా ఇవాళ, రేపు...