తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్లలో యాత్రికుల...
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అయితే ముందే బుక్ చేసుకున్న భక్తులకు...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకుని...
దేవదేవుడు వరదహస్తుడై ఆశీర్వదించిన వేళ..స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తజనం పోటెత్తిన సమయాన..ముక్కోటి దేవతలు హాజరై…. వేదమంత్రోఛ్ఛరణల నడుమ దిక్కులు పిక్కటిల్లేలా…గోవిందా గోవిందా… అంటూ నామస్మరణలు మిన్నంటిన సమయాన… కరీంనగర్ లో...
శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది. సుమారు లక్ష మంది అయ్యప్పనుఒక్కరోజే దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా క్యూలైన్ మళ్లీ అలానే కనిపిస్తుండటం శబరిమలలో...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త ఆశ్రమంతో పాటు కందరపల్లి గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాల...
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల తో కిటకిట లాడింది. కార్తీక మాసం మూడవ సోమవారం కావ వెడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని...