ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం లో స్థానిక అభ్యర్ధి దొరక్క ప్రక్కనే ఉన్న చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను ఇంఛార్జి గా నియమించే దయనీయ పరిస్థితి లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదా అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. విజయవాడలో దాసరి భవన్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక హోదా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని దానికి నిదర్శనం మాచర్లలో నిన్న రాత్రి జరిగిన సంఘటనలు నిదర్శనం అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. మాచర్లలో అసాంఘిక శక్తులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడి...