Tag : TirumalaTirupatiDevasthaman

చిత్తూరుహోమ్

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్‌ రిపోర్టులను తారుమారు చేశారా.....
చిత్తూరుహోమ్

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News
పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న Special Investigation Team (SIT), Central Bureau of Investigation (CBI) ఈ మేరకు...
చిత్తూరుహోమ్

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక అరెస్టు

Satyam News
తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యంను అధికారులు అరెస్ట్ చేశారు. నాణ్యత లేని నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూల తయారీలో ఉపయోగించేందుకు...
చిత్తూరుహోమ్

పరకామణి చోరీ కేసు… ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!!

Satyam News
తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు CID అధికారులు. భూమనకు నోటీసులు జారీ చేశారు. పద్మావతి అతిథి గృహంలో మధ్యాహ్నం విచారణకు...
చిత్తూరుహోమ్

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు....
కృష్ణహోమ్

భయం… భయంగా తిరుగుతున్న జగన్ బాబాయ్!

Satyam News
కల్తీ నెయ్యి సరఫరా కేసులో దొంగలు ఎవరంటే TTD మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్‌ నుంచి పిలుపు రాగానే తనకు అనారోగ్యం వచ్చిందని చెబుతున్నారు. ఈ...
ప్రత్యేకంహోమ్

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News
తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ...
చిత్తూరుహోమ్

తిరుపతిలో ఆరుగురిపై పిడి యాక్ట్

Satyam News
తిరుపతి జిల్లాలో 6 గురు నేరస్థులపై పిడి యాక్ట్(PD Act) నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా శాంతి భద్రతకు, ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు...
చిత్తూరుహోమ్

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాజీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ ఎం. శ్రీనివాసులు తనకు ప్రాణహాని ఉందని...
చిత్తూరుహోమ్

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News
ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణిని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు...