శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక శోభ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుచానూరు, తిరుపతిలలోని పలు...
