ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు
కేంద్ర బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....
