37.2 C
Hyderabad
March 28, 2024 20: 19 PM

Tag : vijayawada

Slider ముఖ్యంశాలు

మారువేషాల్లో విజయవాడకు అంగన్వాడీలు

Bhavani
వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, అధికారులు వేధింపులు తగ్గించాలనే డిమాండ్లతో ‘చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి...
Slider ఆధ్యాత్మికం

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

Bhavani
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ,...
Slider ముఖ్యంశాలు

మార్చి 26 నుండి విజయవాడ టూ షిర్డీ విమానం

Murali Krishna
ఇప్పటి వరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్ళాలంటే ట్రైన్ లోనే లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ లో షిర్డీ చేరుకునే వాళ్ళు. ట్రైన్ లో జర్నీ అంటే 12...
Slider హైదరాబాద్

విజయవాడ నుంచి హైదరాబాద్ కు భారీగా గంజాయి స్మగ్లింగ్

Bhavani
విజయవాడ నుంచి హైదరాబాద్ కు భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నది. నల్లగొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా ను ఒక కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా ఈ విషయం బయటపడ్డది. విజయవాడ...
Slider కృష్ణ

విజయవాడలో 5వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం

Bhavani
హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయానికి ‘నాబార్బ్ క్రాఫ్ట్స్ మేళా-2023’ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. విజయవాడ పటమటలోని...
Slider ముఖ్యంశాలు

4న విజయవాడకు రాష్ట్రపతి

Murali Krishna
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడకు రానున్నారు. అదే రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హాజరవుతారు. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు...
Slider ముఖ్యంశాలు

వైజాగ్ నుండి విజయవాడకు వందే భారత్ ఎక్స్ ప్రెస్

Murali Krishna
వైజాగ్‌ నుంచి విజయవాడకు హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది . ఈ రైలు జన్మభూమి ఎక్స్ ప్రెస్ తరహాలో పగటిపూట నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ...
Slider ప్రత్యేకం

సికింద్రాబాద్‌–­విజయవాడ మధ్య వందేభారత్‌ రైలు

Murali Krishna
నూతన సంవత్సర కానుకగా దక్షిణమధ్య రైల్వేలోనూ వందేభారత్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. తెలుగు రాజధానుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ ‘వందేభారత్‌’ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న...
Slider కృష్ణ

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం

Bhavani
దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన ఆదివారం ఉదయం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ...
Slider కృష్ణ

ఏసీబీ కోర్టులో ఈఎస్‌ఐ స్కాం నిందితుడు స‌రేండ‌ర్

Sub Editor
ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితుడు ప్రమోద్‌రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం మధ్యాహ్నం లొంగిపోయాడు. న్యాయమూర్తి పి.రాంబాబు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోలు విషయంలో...