కరెంటు మేమే ఆపాం… ఆ చీకటి వల్లే దాడి జరిగింది
పోలీసులే కరెంటు సరఫరా నిలిపివేయించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా అంగీకరించారు. చీకటి కారణంగానే సీఎం జగన్ రెడ్డిపై దాడి జరిగిందని కూడా ఆయన అంగీకరించారు. చీకటి కారణంగా దాడి జరుగుతుందని పోలీసులు...