నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు...
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో...
దక్షిణ అండమాన్ సముద్రం,ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) కారణంగా భారతదేశ ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎనిమిది మిలియన్ల (80 లక్షల) మందికి ఉపాధి కల్పిస్తున్న...
ప్రతి నెలా సేవా కార్యక్రమాలు నిర్వహించే స్నేహ బృందం తమ 52వ నెల ఛారిటీ కార్యక్రమాన్ని ఒంగోలు, రామ్ నగర్ 3వ లైన్లోని బాల సదనం (అనాథ శరణాలయం)లో ఘనంగా నిర్వహించింది. ఈ దీపావళి...
కర్ణాటక క్యాడర్కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిపై, ఆయన కుటుంబ సభ్యులు ఏడుగురిపై వరకట్న వేధింపులు, గృహ హింస మరియు మానసిక క్రూరత్వం ఆరోపణల కింద ఉత్తరప్రదేశ్లోని నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాతీరు, నిరంకుశంగా ఉన్నాయంటూ ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ‘నో కింగ్స్’ (No Kings) పేరుతో 50 రాష్ట్రాలలో, 2,500...
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 97వ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30-25 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది....
బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ తన భార్యను హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్గా నమ్మించేందుకు ప్రయత్నించాడు....