తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం 1383 కోట్లకు చేరింది. గత...
ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు కీలకమైన రహదారి.. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి.. ఏపీఎస్ ఆర్టీసికి భారీ ఆదాయం తెచ్చే రూటు.. అదే విశాఖపట్నం రాజాం రోడ్డు....
కూటమి పాలనలో ఏపీలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఏ రేంజ్లో అంటే.. దేశంలో ఇంకే రాష్ట్రానికి అందనంత భారీ స్థాయిలో.. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ లెక్కల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు టాప్లో ఉంటాయి. కానీ...
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే శుభవార్త అందించారు. గత జగన్ పాలనలో ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) పేరుకుపోయిన ₹4,497.89 కోట్ల విద్యుత్...