Month : February 2026

విశాఖపట్నంహోమ్

సిగ్గుండాలి జగన్‌..ఎంపీ భరత్ మాస్ కౌంటర్

Satyam News
విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు పచ్చి...
ముఖ్యంశాలుహోమ్

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News
సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్ జూనియర్‌ సివిల్‌ కోర్టు. ఈ మేరకు...
ప్రత్యేకంహోమ్

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News
డబుల్ ఇంజన్‌ సర్కారులో ట్రిపుల్‌ స్పీడ్‌తో రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మూడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 బుల్లెట్‌ రైలు కారిడార్లు ప్రకటించింది. వీటిలో...
క్రీడలుహోమ్

తప్పుకున్న పాకిస్తాన్ : వాట్ నెక్ట్స్ ?

Satyam News
రాజకీయాలు క్రీడల నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు పరిస్థితులు తప్పనిసరిగా మరింత సంక్లిష్టంగా మారతాయి. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగి, హిందువులు కూడా లక్ష్యంగా మారిన నేపథ్యంలో, ఆ దేశం ప్రతీకారంగా తన వరల్డ్‌కప్ మ్యాచ్‌లను...
గుంటూరుహోమ్

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

Satyam News
అంబటి రాంబాబు ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ఆందోళన సమయంలో… అంబటి ఆఫీసుకి సొంత వర్గీయులే నిప్పు పెట్టారు. సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ భార్గవ్ రెడ్డి అనుచరులు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. కూటమి శ్రేణులు...
ప్రత్యేకంహోమ్

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న...
ప్రపంచంహోమ్

300 మంది పాకిస్థాన్ సైనికులు హతం

Satyam News
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత భీకరమైన దాడులతో విరుచుకుపడింది. శనివారం వేకువజామున ఆ సంస్థ ప్రకటించిన ‘ఆపరేషన్ హెరోఫ్ 2.0’ (Operation Herof 2.0) లో భాగంగా క్వెట్టా,...
క్రీడలుహోమ్

అమరావతిలో క్రికెట్‌ స్టేడియం…. ఓపెనింగ్‌కి రెడీ.. డేట్‌ ఫిక్స్‌

Satyam News
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్‌ రూపొందించారు. ఇందులో...
కృష్ణహోమ్

జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

Satyam News
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. అనంతరం నివాసానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా తీవ్రరూపం...
జాతీయంహోమ్

సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

Satyam News
పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త పన్నుల నియమావళిని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్‌టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో.. ఇప్పుడు 40 శాతం జీఎస్‌టీతో పాటు...