మైనస్ ఇన్టు మైనస్… ప్లస్ అవుతుంది.. ఇది మ్యాథ్స్ ఫార్ములా.. ఉష్ణం ఉష్ణేణ శీతలం…. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇవి ఆర్యోక్తులు.. ఇవి ప్రజల్లో ఉన్న నానుడి… సరిగ్గా ఇదే సూత్రాన్ని వైసీపీ అనుసరిస్తుందా…??...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. 2026 జనవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. ఒక్క నెలలో 4 లక్షల 30 వేల టన్నుల స్టీల్ విక్రయాలతో...
డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కుతో ఆటలాడుకోవద్దని సుప్రీంకోర్టు మంగళవారం మెటా ప్లాట్ఫార్మ్స్ ఇన్క్, వాట్సాప్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు. షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు కందుకూరు సబ్ – డివిజన్లోని వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు టౌన్, కందుకూరు రూరల్, గుడ్లూరు పోలీస్ స్టేషన్ లను, గుడ్లూరు సర్కిల్...
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ...
కేంద్ర బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార బీజేపీ ‘అపహాస్యం’ చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసింది. భారత్, చైనా సరిహద్దు ఘర్షణ (2020)పై మాజీ సైన్యాధిపతి మనోజ్ నరవణే...