గుంటూరుహోమ్

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

అంబటి రాంబాబు ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ఆందోళన సమయంలో… అంబటి ఆఫీసుకి సొంత వర్గీయులే నిప్పు పెట్టారు. సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ భార్గవ్ రెడ్డి అనుచరులు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది.

కూటమి శ్రేణులు అంబటి ఇంటి దగ్గర ఆందోళన చేస్తుండగా… సందట్లో సడేమియాగా అంబటి సొంత వర్గం వాళ్లే ఈ పనికి ఒడిగట్టారు. సత్తెనపల్లి నుంచి వచ్చిన భార్గవడ్డి అనుచరులు ముందుగా ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు.

అనంతరం ఆఫీసుకీ నిప్పు పెట్టాలని ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే మంటలు ఆర్పివశారు. నిప్పు పెట్టిన వైసీపీ నేతల్లో కొందరిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Related posts

కాకతీయ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి CAMPA నిధులివ్వాలి

Satyam News

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News

Leave a Comment