తూర్పుగోదావరి హోమ్

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

#Accident

తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై పక్కనే ఉన్న ఇంటిలోకి బస్సు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని తీపర్రు జనసేన నాయకుడు తన కారు ద్వారా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

లోకేష్‌…. టాప్ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌…!!

Satyam News

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

Leave a Comment

error: Content is protected !!