మహిళల వెయిట్లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం నమోదు అయింది. దీనితో అనహత్ సింగ్ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ...
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత...
వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై.. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి...
మాజీ మంత్రి జోగి రమేష్ తన మతాన్ని దాచిపెట్టి కొడుకు పెళ్లి చేసినట్లు ఆయన కొత్త కోడలు పెట్టిన కేసు వివరాలు పరిశీలిస్తే స్పష్టం అవుతున్నది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక...
ఒక వజ్రాల వ్యాపారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకోవడానికి ఆయన కుటుంబం రూ.44 కోట్లు చెల్లించింది. ఈ సంఘటన మాలీలో జరిగింది. భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి ధీరు రమాణిని కొందరు కిడ్నాప్...
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రి...
తెనాలి పట్టణంలోని టీబీ రోడ్, కొత్తపేటలో గల నెం.22 ది తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతనంగా పునరుద్ధరించిన గ్రౌండ్ ఫ్లోర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార,...
ఉత్తరాంధ్ర ప్రజాకాంక్షలు, సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 01వ తేదీన భారత గౌరవ ప్రధానమంత్రి ఘనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ...
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు...