Month : April 2026

ఆధ్యాత్మికంహోమ్

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam News
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 1న ఉదయం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా...
ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

Satyam News
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు...
హైదరాబాద్హోమ్

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News
తెలంగాణ రాష్ట్రం కళలకు పురిటిగడ్డ అని, కళాకారులను గౌరవించి ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శ్రీ సోమశేఖర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కల్చరల్...
శ్రీకాకుళంహోమ్

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

Satyam News
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మత్స్యసాగర మాల ను రేపు ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎర్రముక్కాం...
ప్రపంచంహోమ్

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Satyam News
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నౌకా దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునేది లేదని ట్రంప్...
సంపాదకీయంహోమ్

గూగుల్‌ డేటా సెంటర్‌తో  2 లక్షల ఉద్యోగాలు… ఇదీ అసలు లెక్క!

Satyam News
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. మన దేశానికి వచ్చిన సింగిల్‌ లార్జెస్ట్‌ ఫారిన్ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.. ఒప్పందం నుంచి ఆపరేషన్‌ వైపు సాగుతోంది. అయినా ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి లాభమేంటి.. అనుబంధ...
విశాఖపట్నంహోమ్

అజేయ కల్లం రియల్ దందా..అన్నవరంలో భూ దోపిడీ!

Satyam News
ప్రవచనాలు చెప్పే గొంతు..నిగర్విలా కనిపించే రూపం..కానీ వెనుక అడ్డగోలు భూ దోపిడీ! వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పిన విశ్రాంత IAS అధికారి అజేయ కల్లం అసలు రంగును...
ప్రత్యేకంహోమ్

జగనన్న ఇళ్ల స్థలాల వెనుక వెయ్యి కోట్ల భూ దందా

Satyam News
వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సంచలన నివేదిక సమర్పించింది. జగనన్న కాలనీల కోసం భూములను...
ముఖ్యంశాలుహోమ్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి మరో భారీ ఆర్ధిక ప్యాకేజీ రెడీ అవుతోంది. ఉక్కు కర్మాగారానికి 8 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను...
క్రీడలుహోమ్

హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ఖరారు

Satyam News
2025లో విజయవంతమైన తొలి సీజన్ తరువాత వచ్చిన ఊపును కొనసాగిస్తూ, జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియాతో కలిసి ఈ రోజు హైదరాబాద్‌లో సీజన్ 2 ప్లేయర్ వేలం, డ్రాఫ్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది....