Month : December 2025

ముఖ్యంశాలు హోమ్

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News
ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ప్రళయ్ క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీరానికి సమీపంలో రెండు ప్రళయ్ క్షిపణులను తక్కువ వ్యవధిలో విజయవంతంగా పరీక్షాత్మకంగా భారత్ ప్రయోగించింది. ప్రళయ్ క్షిపణి స్వదేశీంగా...
ప్రత్యేకం హోమ్

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News
చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం సహజం. కానీ, ఒక పాలకుడి విద్వేషం వల్ల, ఒక వ్యవస్థీకృత కుట్ర వల్ల పురిటిలోనే గొంతు నులమబడిన రాజధాని ఏదైనా ఉందంటే అది ‘అమరావతి’ మాత్రమే ఐదేళ్ల పాటు సాగిన...
విశాఖపట్నం హోమ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయింది. ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధం చేశారు. జనవరి 4న ఇక్కడి రన్‌వేపై తొలి కమర్షియల్‌ ఫ్లయిట్‌ ల్యాండ్‌ అవుతుంది. ఢిల్లీ నుంచి రానున్న ఎయిర్‌ ఇండియా విమానం ఫస్ట్‌...
గుంటూరు హోమ్

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ ఏడాది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న...
ప్రత్యేకం హోమ్

ధాన్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించిన భారత్

Satyam News
వరి ధాన్యం ఉత్పత్తిలో భారత్ ఈ ఏడాది చైనాను అధిగమించింది. ఇంత కాలం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా రెండో స్థానానికి పడిపోయింది. గత పదేళ్లలో భారత్‌ బియ్యం ఎగుమతులను దాదాపు...
జాతీయం హోమ్

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నికల లాభాల కోసం బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లకు తోడ్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను బయటకు...
ఆధ్యాత్మికం హోమ్

మోక్ష ‘ద్వారం’ వైకుంఠ ఏకాదశి…..

Satyam News
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో రెండింటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆనాడు ముఖ్యంగా పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు చాతుర్మాస్య వ్రత దీక్ష చేపడతారు. దానిని శయన...
మెదక్ హోమ్

వైభవంగా జరుగుతున్న వైకుంఠఏకాదశి

Satyam News
వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు....
పశ్చిమగోదావరి హోమ్

నరసాపురం లేసుల స్పెషాలిటీ: 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్‌

Satyam News
నరసాపురం లేసులు… ఎంతో స్పెషల్‌.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. తన...
ప్రత్యేకం హోమ్

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News
డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే గ్రామీణ ప్రాంత మహిళల్లో...
error: Content is protected !!