Author : Satyam News

2995 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కడపహోమ్

జగన్‌ జిల్లాకి కూటమి సర్కార్‌ కానుక

Satyam News
కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌ కార్యక్రమంలో.. కడప జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు...
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News
రాజ్యాంగ బధ్ధమైన పదవిలో ఉంటూ, ప్రభుత్వాన్ని పరి రక్షించాల్సిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో ని క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం...
ప్రపంచంహోమ్

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News
ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ ఒక్క సారిగా భీకర శబ్దాలతో ఉలిక్కిపడింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఆదివారం భయానక ఉగ్రదాడికి వేదికైంది. హనుక్కా పండుగ తొలి రోజును జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలపై...
హైదరాబాద్హోమ్

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు

Satyam News
హైదరాబాద్‌ నగరంలోని బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఆయన...
ప్రపంచంహోమ్

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. 50 శాతం సుంకం విధింపు అమెరికా కార్మికులు, వినియోగదారులు...
చిత్తూరుహోమ్

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసు ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ఒక్కొక్కటిగా చిక్కుముళ్లను విప్పుతోంది సీబీఐ సిట్‌. ఇప్పుడు గుట్టు బయటపడే సమయం దగ్గర పడింది. కల్తీ నెయ్యి...
గుంటూరుహోమ్

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News
 కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమరావతి రాజధాని ప్రాంతం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. అందుకే రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బాధ్యతను...
సినిమాహోమ్

అలనాటి నటిని పట్టించుకోని సినీ రంగం

Satyam News
అనేక సినిమాల్లో, టివి సీరియల్స్ లో నటించిన జయవాహిని క్యాన్సర్ తో పోరాటం చేస్తోంది. ఆమె నటించినందుకు కొద్ది మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె చావు బతుకుల్లో ఉంటే సినిమా...
విజయనగరంహోమ్

మొన్న ఏఆర్ డీఎస్పీ నేడు ఎస్పీ… బాస్ ల సేవాతత్పరత

Satyam News
మొన్న ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి తాజాగా ఎస్పీ దామోదర్ సేవా త‌త్స‌ర‌త‌ను చాటుకున్న బాస్ లు.వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల కు దగ్గరలో బైక్ ప్రమాదానికి గురై గాయప‌డ్డ‌ మహిళను విజయనగరం జిల్లా...
కడపహోమ్

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీసుకున్న తాజా నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న...