భారత రక్షణ రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ తొలి...
న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా గల్గోటియాస్ యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనాకు చెందిన ఒక రోబోటిక్ డాగ్ను తమ స్వంత ఆవిష్కరణగా ప్రదర్శించిందనే ఆరోపణలు రావడంతో...
భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్...
ఎంఎస్ ఎంఈ, డీఎఫ్ఓ ఆధ్వర్యం లో బుధవారం గద్వాల అక్షయ గ్రాండ్ బంకెట్ హాల్ లో పీఎం విశ్వ కర్మ లబ్ధిదారులకు డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యత మీద ఆగాహన సదస్సు నిర్వహించడం జరిగింది....
రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్...