38.7 C
Hyderabad
May 7, 2024 15: 23 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీ జయకేతనం

Bhavani
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈరిజల్ట్స్ లో హైదరాబాద్ లోని “సి.ఎస్.బి ఐఏఎస్ అకాడెమీ”మరోసారి విజయకేతనం ఎగురవేసింది. సివిల్స్...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani
వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం...
Slider ప్రత్యేకం

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

Satyam NEWS
యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ...
Slider ప్రత్యేకం

నలంద విద్యాసంస్థల డైరెక్టర్ సూర్యకు NARF అవార్డు

Satyam NEWS
హైదరాబాద్‌లోని నలంద విద్యాసంస్థల డైరెక్టర్ సూర్య ప్రతిష్టాత్మకమైన నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు పొందారు. విద్యారంగంలో ఆయన సాధించిన విజయాలకు నేషనల్ అచీవర్స్ రికగ్నిషన్ ఫోరమ్ (NARF) ఈ అవార్డును...
Slider ప్రత్యేకం

చింతపల్లి బీచ్ ఒడ్డున ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…

Satyam NEWS
“స్వచ్ఛత జన్ భాగీదారి” కార్యక్రమంలో విజయనగరం జిల్లా కు ఈ మధ్య నే వచ్చి యంగ్ కలెక్టర్ నాగలక్ష్మి… ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంలో ముందుంటున్నారు.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకుని…రెండు నెలలు...
Slider ప్రత్యేకం

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ల చేతగాని తనం వల్ల రాష్ట్రంలో డిస్కంలు దివాలా తీసాయని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల...
Slider ప్రత్యేకం

పిన్నికి గుండె పోటు వస్తే జగన్ వాలంటీర్లతో ఎందుకు ఉన్నాడు?

Satyam NEWS
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై ఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండె పోటు వస్తే సరైన వైద్యం...
Slider ప్రత్యేకం

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

Satyam NEWS
3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన మెడ్‌ట్రానిక్ బోల్ స్టర్స్ తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ...
Slider ప్రత్యేకం

సన్నిహితుల వ్యాఖ్యలే మరింత ఇరికిస్తున్నాయా?

Bhavani
వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాలలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆప్తులైన వారు ఇస్తున్న వివరణలు ఈ కేసును మరింత జటిలం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. హత్య విషయం...