Category : హోమ్

సినిమాహోమ్

దురంధర్ 2 కోసం ఎదురుచూపు…. కధ ఏమిటంటే…

Satyam News
బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపి కబురు అందించారు. ఈ సినిమా రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా...
కర్నూలుహోమ్

నారాయణ భక్తి మార్గం పై సటైర్లు…

Satyam News
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్. విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఆసక్తికరమైన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 12, 2026 నాటి తన ట్విట్టర్ సందేశంలో ఆయన...
జాతీయంహోమ్

మహిళా అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టులు

Satyam News
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి, ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు నకిలీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహమ్మద్ బాలేకుంద్రి,...
ముఖ్యంశాలుహోమ్

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

Satyam News
అక్రెడిటేషన్ కార్డులు జారీ మరియు అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు ప్రక్రియపై మంత్రి సూచనలు జారీ చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సవరించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీమంత్రి...
గుంటూరుహోమ్

విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద దాడి కేసులో 7గురి అరెస్టు

Satyam News
విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద యువకుడిపై దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చేబ్రోలు ఎస్‌హెచ్‌ఓ పి. వీర నారాయణ, ఎస్‌ఐ వి. ఈశ్వర్...
కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

Satyam News
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. 7th...
మహబూబ్ నగర్హోమ్

గొడవలు అల్లర్లు చేస్తే, ర్యాలీ చేస్తే రిమాండ్

Satyam News
వనపర్తి జిల్లాలో గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిని రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు...
విశాఖపట్నంహోమ్

దువ్వాడ, అనంతబాబు రీఎంట్రీ…. జగన్‌ యూటర్న్..??

Satyam News
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి ఎగ్జిట్‌లే కానీ కొత్తగా ఎంటర్‌ అయ్యే వాళ్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎవరూ రాకపోవడంతో.. సస్పెన్షన్‌లో ఉన్న సొంత పార్టీ నేతలనే...
ప్రత్యేకంహోమ్

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News
అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని కందుల జాహ్నవి మరణించింది. కోటి ఆశలతో ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతుండగా, అక్కడి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని దుర్మరణం చెందింది....
ప్రపంచంహోమ్

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

Satyam News
ఎర్రకోటపై దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మానిటరింగ్ టీమ్ తన 37వ నివేదికలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) పలు దాడులకు బాధ్యత...