26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

#SatyaKumarYadav

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.

7th class చదివే 12 మంది విద్యార్ధినుల శరీరoపై అతి చిన్న ఎలుకల గాట్లు కనిపoచాయని,యాంటీ రాబిట్ వాక్సిన్ ఇచ్చామని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అందరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరూ పాఠశాలల్లోనే మరో గదిలో ఉన్నారని చెప్పారు.

సహచర విద్యార్థులను కూడా అప్రమత్తం చేశామని గాట్లు ఉంటే చెప్పాలని సూచించమని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, సిహెచ్ వోలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేసామని చెప్పారు.బాలికలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్య కుమార్ అధికారులను ఆదేశించారు.

Related posts

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News

తిరుపతిలో వెల్లివిరుస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Satyam News

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

Leave a Comment