కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

#SatyaKumarYadav

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.

7th class చదివే 12 మంది విద్యార్ధినుల శరీరoపై అతి చిన్న ఎలుకల గాట్లు కనిపoచాయని,యాంటీ రాబిట్ వాక్సిన్ ఇచ్చామని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అందరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరూ పాఠశాలల్లోనే మరో గదిలో ఉన్నారని చెప్పారు.

సహచర విద్యార్థులను కూడా అప్రమత్తం చేశామని గాట్లు ఉంటే చెప్పాలని సూచించమని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, సిహెచ్ వోలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేసామని చెప్పారు.బాలికలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్య కుమార్ అధికారులను ఆదేశించారు.

Related posts

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

Satyam News

పరవాడ లో మళ్లీ గ్యాస్ లీక్

Satyam News

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

Satyam News

Leave a Comment