కృష్ణహోమ్

కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు

#SatyaKumarYadav

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాలలో ఎలుకలు కరిచిన బాలికలకు అందిస్తున్న చికిత్స పై అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.

7th class చదివే 12 మంది విద్యార్ధినుల శరీరoపై అతి చిన్న ఎలుకల గాట్లు కనిపoచాయని,యాంటీ రాబిట్ వాక్సిన్ ఇచ్చామని, ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. అందరి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరూ పాఠశాలల్లోనే మరో గదిలో ఉన్నారని చెప్పారు.

సహచర విద్యార్థులను కూడా అప్రమత్తం చేశామని గాట్లు ఉంటే చెప్పాలని సూచించమని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, సిహెచ్ వోలు ఏఎన్ఎంలను అప్రమత్తం చేసామని చెప్పారు.బాలికలకు వైద్యం అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్య కుమార్ అధికారులను ఆదేశించారు.

Related posts

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత?

Satyam News

వికారాబాద్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం

Satyam News

రెడ్ అలర్ట్:  భారీ వర్షాలతో మునిగిపోయిన ఢిల్లీ

Satyam News

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో వాసవి మాత

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

Leave a Comment