24.8 C
Hyderabad
September 12, 2026

Category : హోమ్

ప్రత్యేకంహోమ్

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News
పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి...
కడపహోమ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాధవి రెడ్డి

Satyam News
శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన హరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి అందచేశారు. కడప నగరంలో జరిగిన శ్రీరామ...
ఆధ్యాత్మికంహోమ్

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

Satyam News
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి...
ప్రత్యేకంహోమ్

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు మహర్ధశ పట్టింది. రాజధానితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవేల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్‌ హైవే ప్రాజెక్టులతో పాటు.....
ముఖ్యంశాలుహోమ్

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని వ్యవసాయం, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి...
ప్రత్యేకంహోమ్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను అందించే కేంద్ర ఆర్ధిక సర్వే అమరావతికి...
నిజామాబాద్హోమ్

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News
గల్ఫ్ దేశం ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో ఓమన్ నుంచి గురువారం...
ముఖ్యంశాలుహోమ్

అజిత్ పవార్ తో ముగిసిన ఆ ఇద్దరి కథ….

Satyam News
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌జెట్ విమానం బారామతి సమీపంలో కూలిపోయిన సంఘటన అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో బాటు మొత్తం 5 మంది మరణించారు: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...
మెదక్హోమ్

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

Satyam News
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు సిట్ నోటీస్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా విమర్శించారు. పరిపాలనా విధివిధానాలు...
వరంగల్హోమ్

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News
మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక్క రోజులో 80 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ...