Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

గ్రీన్ ఎనర్జీలో ఏపీ గర్జన…సౌత్‌ ఇండియా నంబర్ 1!

Satyam News
ఎనర్జీ సెక్టార్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా పంప్డ్‌ స్టోరేజ్ ప్రాజెక్టుల సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో, దక్షిణాదిన ఫస్ట్‌ ప్లేస్‌లో...
క్రీడలుహోమ్

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

Satyam News
న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని...
ముఖ్యంశాలుహోమ్

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ అండ్ కో (Jacob & Co.) ఒక కొత్త వాచ్ ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జనవరి 21న...
ప్రపంచంహోమ్

ఇరాన్ దిశగా అమెరికా నౌకాదళ ‘ఆర్మాడా’

Satyam News
ఇరాన్ వైపు అమెరికా ఒక భారీ నౌకాదళాన్ని (ఆర్మాడా) పంపుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఆ దళాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్‌లో నిరసనకారులను హతమార్చడం...
ముఖ్యంశాలుహోమ్

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News
జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
క్రీడలుహోమ్

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....
జాతీయంహోమ్

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయంగా చేసే గవర్నర్ ప్రసంగం విషయంలో రాష్ట్ర...
ప్రపంచంహోమ్

నాసా కు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్

Satyam News
నాసాకు చెందిన వ్యోమగామి, అంతరిక్ష యాత్రీకురాలు సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితం నుంచి అధికారికంగా పదవీ విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు సంబంధించిన మూడు మిషన్లలో పాల్గొన్న...
క్రీడలుహోమ్

బీసీసీఐకి భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం

Satyam News
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)కు ముందు గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమినీ’తో రూ.270 కోట్ల విలువైన భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం...
ముఖ్యంశాలుహోమ్

వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట ప్రశ్నలు

Satyam News
మాజీ సీఎం జగన్ రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది హత్యకు సూత్రధారులైన వారికి మింగుడుపడని విషయమే. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక...