Category : వార్తలు

ప్రపంచంహోమ్

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News
ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ ఒక్క సారిగా భీకర శబ్దాలతో ఉలిక్కిపడింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఆదివారం భయానక ఉగ్రదాడికి వేదికైంది. హనుక్కా పండుగ తొలి రోజును జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలపై...
ప్రపంచంహోమ్

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. 50 శాతం సుంకం విధింపు అమెరికా కార్మికులు, వినియోగదారులు...
జాతీయంహోమ్

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News
త్వరలో బీజేపీకి జాతీయ నూతన అధ్యక్షుడు వస్తున్నాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీనికి అవును అనే సమాధానం వస్తున్నది. జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంకేతాలు గురువారం రాత్రి స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర...
జాతీయంహోమ్

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News
ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి...
క్రీడలుహోమ్

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News
వివాహం రద్దు అయిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు వైస్‌–కెప్టెన్‌ స్మృతి మందానా తొలిసారి పబ్లిక్ లోకి వచ్చారు. దీనితో తనకు క్రికెట్‌పై ఉన్న ప్రేమను బయట పెట్టినట్లు అయింది. 29 ఏళ్ల...
జాతీయంహోమ్

మళ్లీ ఎగురుతున్న ఇండిగో విమానాలు

Satyam News
కష్టాల్లో ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ మంగళవారం తమ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని ప్రకటించింది. తాజా వీడియో సందేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్...
జాతీయంహోమ్

ఇండిగో అయినా ఎవరైనా ఊరుకోం

Satyam News
ఎంత పెద్ద ఎయిర్‌లైన్ అయినా, ప్రణాళికా వైఫల్యాలు లేదా నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేందుకు అనుమతించబోమని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఇండిగో...
క్రీడలుహోమ్

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (TPL) సీజన్ 7, Clear Premium Water అందించే ఈ టోర్నమెంట్, అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ టెన్నిస్ స్టేడియంలో డిసెంబర్ 9 నుండి 14 వరకు జరగనుంది. ఎనిమిది జట్లు...
జాతీయంహోమ్

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News
వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్‌ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే...
ముఖ్యంశాలుహోమ్

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News
ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...