37.2 C
Hyderabad
April 18, 2024 20: 01 PM

Tag : Andhra Pradesh

Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం...
Slider ప్రత్యేకం

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

Satyam NEWS
రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు ప్రకటించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్‌ పరిశ్రమలు.. 50 శాతం కరెంట్ మాత్రమే వాడుకోవాలని కోరారు. 1,696 పరిశ్రమలకు...
Slider ఆంధ్రప్రదేశ్

పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ

Sub Editor 2
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌ చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది.  ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త...
Slider ఆంధ్రప్రదేశ్

రెండో అధికార భాష గా ఉర్ధూ

Sub Editor 2
ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. వెర‌సి ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూ...
Slider జాతీయం

నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక...
Slider చిత్తూరు

తెలుగుదేశం నేత పంటలను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

Satyam NEWS
చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్. శంకర్ రెడ్డి, అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని...
Slider కృష్ణ

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తల విధ్వంసం

Satyam NEWS
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ అనుచరులు విధ్వంసం సృష్టించారు. అతి వేగంతో వస్తున్న కొందరు యువకులను కృష్ణలంక ఎస్ ఐ ఆపి ప్రశ్నించడంతో మొదలైన గొడవ...
Slider సంపాదకీయం

ఛలో విజయవాడ: చెలరేగిన ఎన్నో ప్రశ్నలు….

Satyam NEWS
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం జగన్ ప్రభుత్వం పై పెను ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎవరూ...
Slider ముఖ్యంశాలు

రాబోయే సమ్మెను దృష్టిలో ఉంచుకుని HRA లో మార్పులు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఉధృతంగా సాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను, రాబోయే సమ్మెను దృష్టిలో పెట్టుకుని కాబోలు జగన్ ప్రభుత్వం HRA లో మార్పులు చేసింది. హెచ్‌వోడీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు HRA 8...
Slider సంపాదకీయం

డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం???

Satyam NEWS
కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అందరికి తెలిసిన విషయం ఏమిటంటే అందులో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా...